TS SSC ఫలితాలు 2022 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11.30 గంటలకు విడుదల చేశారు . ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వీరిలో 99 శాతం మంది హాజరు అయ్యారు. కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షలకు బదులు 6 పేపర్లకు కుదించారు. సిలబస్ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ను పెంచారు.
పదో తరగతి విద్యార్థుల తమ ఫలితాల ను www.bse.telangana.gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
10 వ తరగతి ఫలితాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
👇 👇
Link 1
Link 2

0 Comments
Leave your opinion or any Comment about this article. Don't try to spam, we review every comment..@ Kundella